చైనా చేతికి భారత కీలక సమాచారం?

TRINETHRAM NEWS

భారత్‌కు చెందిన కీలక సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చేరినట్టు సమాచారం.

ఆర్థికశాఖ, విదేశాంగ శాఖ, EPF0, BSNL, అపోలో ఆస్పత్రి, రిలయన్స్, ఎయిర్ ఇండియా సమాచారం లీకైనట్లు తెలుస్తోంది.

చైనా పబ్లిక్ సెక్యూరిటీ మినిస్ట్రీతో టైఅప్ అయిన ఐ-సూన్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ నుంచి ఈ వివరాలు గిట్‌హబ్‌లో లీకయ్యాయి.

2020 నుంచి భారత్‌కు రాకపోకలు సాగించే వారికి చెందిన 95జీబీ డేటా కూడా హ్యాకర్ల చేతిలో ఉన్నట్లు సమాచారం.

You cannot copy content of this page

Scroll to Top