FIR Registered Against KTR : కేటీఆర్‌పై ఉట్నూరు పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసిన హైకోర్టు

TRINETHRAM NEWS

Trinethram News : Telangana : మూసీ ప్రక్షాళణ పేరుతో రేవంత్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కేసు.. గతేడాది సెప్టెంబర్‌లో కేటీఆర్‌పై ఉట్నూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ

ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు. ఇరువైపుల వాదనలు విని తీర్పు వెలువరించిన జస్టిస్ కె.లక్ష్మణ్…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

FIR registered against KTR

You cannot copy content of this page

Scroll to Top