TRINETHRAM NEWS

స్కూల్ కు వెళ్లిన పిల్లలను తీసుకొచ్చి మరీ చంపాడు

హైదరాబాద్: సిద్దిపేట కలెక్టర్ గన్మెన్ నరేశ్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని సీపీ శ్వేత తెలిపారు. అయితే ఆన్లైన్ బెట్టింగ్ల వల్లే నరేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయారని స్థానికుల సమాచారం. ఈ క్రమంలోనే భార్యా భర్తల మధ్య గొడవ జరిగి, ఉదయం స్కూల్కు వెళ్లిన పిల్లలను కోపంతో ఇంటికి తీసుకొచ్చి మరీ నరేశ్ కాల్చి చంపినట్లు చెబుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ కోసం నరేశ్ రూ.80లక్షల అప్పు చేసినట్లు తెలుస్తోంది.