త్రినేత్రం న్యూస్ నవంబర్, 11. రాజమండ్రి రూరల్ యువజన విభాగం నూతనంగా ఏర్పాటు చేసిన రూరల్ మండల కమిటీ సభ్యులు అందరూ తూర్పు గోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,ని మర్యాదపూర్వకంగా కలిశారు.
అధ్యక్షులు :కోల్లి వెంకట రత్నం,కాతేరు,
ఉపాధ్యక్షులు: అప్ప రాజీవ్ కుమార్ ,బొమ్మూరు,
ఉపాధ్యక్షులు: గొర్రెల రమణ ,శాటి లైట్ సిటీ ,
ప్రధాన కార్యదర్శి : తోడేటీ రాహుల్, బోమ్మూరు,
ప్రధాన కార్యదర్శి :దాసరి ధర్మ, దవలేశ్వరం,
సెక్రటరీ :షేక్ నన్ను,కొంతమూరు,
సెక్రటరీ : కుడిపూడి సతీష్,శాటి లైట్ సిటీ.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


