డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు
Trinethram News : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి తరలివచ్చే భక్తులకు శనివారం ఉండే రద్దీ దృష్ట్యా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వారికి తగిన వైద్య సేవలు అందించాలని ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు వైద్య సిబ్బందికి సూచించారు. ఆలయం వద్ద వివిధ ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపులను ఆయన పరిశీలించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


