Trinethram News : ముంబై, హైదరాబాద్ తో పాటు 12 చోట్ల సోదాలు.. రూ. 9 కోట్లకు పైగా నగదు, రూ. 8 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.23.25 కోట్ల విలువైన వజ్రాలు స్వాధీనం
ముంబైలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న వైఎస్ రెడ్డి.. 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఈడీ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


