జూలై 7, 2026

WhatsApp Image 2025 01 11 at 9.53.41 PM

TRINETHRAM NEWS

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుస్తకాలంటే ప్రేమ.

Trinethram News : Andhra Pradesh : పుస్తక ప్రియులైన ఆయన ఈ రోజు విజయవాడ 37వ పుస్తక మహోత్సవాన్ని సందర్శించారు.

దాదాపు రెండున్నర గంటలపాటు పలు పుస్తకాలను పరిశీలించి.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలు కొనుగోలు చేశారు.

విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవంలో CM పవన్ కళ్యాణ్ రూ.10 లక్షలు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల బుక్స్ ఆయన అధికంగా కొన్నారు. వీటిలో ఎక్కువగా డిక్షనరీలు తీసుకున్నారు. బుక్ ఫెయిర్ లోని ‘ది మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ అనే పుస్తకం ఎన్ని ఉంటే అన్ని ఆర్డర్ చేశారు. ఈ పుస్తకాలతో తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవన్ ఓ గ్రంథాలయం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page