Pawan Kalyan : నివాసానికి చేరుకున్న ఉపముఖ్యమంత్రి, తనయులు

TRINETHRAM NEWS

తేదీ : 04/07/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంగళగిరిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పెద్ద కుమారుడు అకిరా నందన్, చిన్న కుమారుడు మార్కు శంకర్ మంగళగిరిలోని తన నివాసానికి చేరుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ అధికారులతో , పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన విషయాలపై చర్చించారు. అనంతరం మార్కాపురం నియోజకవర్గం పర్యటనకి బయలుదేరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Deputy Chief Minister and

You cannot copy content of this page

Scroll to Top