జూన్ 27, 2026
TRINETHRAM NEWS
Cybercriminals are deceiving people

Cybercriminals : త్రినేత్రం న్యూస్ : సైబర్ నేరగాళ్లుకాక్రోచ్ జనతా పార్టీ‘ (CJP) పేరును దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.

కాక్రోచ్ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోండి‘ అంటూ నకిలీ వాట్సాప్, టెలిగ్రామ్ లింకులను పంపి,
అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని పంజాబ్‌లోని లూథియానాలో వెలుగుచూసిన ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు.

ఈ లింకులను క్లిక్ చేస్తే ఫోన్లలోకి మాల్వేర్ డౌన్‌లోడ్ అయి, బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుందని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, ఫార్వార్డ్ చేయవద్దని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page