Congress Party : జూబ్లీహిల్స్ లొ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ సమావేశం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని బూత్ లెవల్ సమావేశం 2025 అక్టోబర్ 16వ తేదీ గురువారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు టోలిచౌకీలోని హిల్ టాప్ టవర్ సమీపంలోని ఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ , టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ , రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి , పొన్నం ప్రభాకర్ , తుమ్మాల నాగేశ్వరరావు , రాజ్యసభ సభ్యులు మరియు డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ , సీనియర్ నేత మహ్మద్ అజహరుద్దీన్ పాల్గొన్నారు.
ప్రత్యేక ఆహ్వానితుడిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో బూత్ ఇన్‌చార్జ్‌లుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజంథుల్లా హుస్సైని , రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధినేత మరియు యువ నాయకుడు సయ్యద్ షా హస్సాన్ హుస్సైని మరియు పార్టీ కార్యకర్తలు కూడా ప

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress Party Booth Level Meeting

You cannot copy content of this page

Scroll to Top