ఢిల్లీలో అమిత్ షా ను కలిసిన చంద్రబాబు

TRINETHRAM NEWS

బిజెపి అడుగుతుంది 7+10, చంద్రబాబు ఇస్తానంటుంది 4+6..!

పొత్తులపై ఏ విషయం తేలేది ఈరోజు మళ్లీ చర్చలు పూర్తయ్యాకే..

గురువారం అర్ధరాత్రి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షా తో చర్చలు జరిపారు…

పొత్తుల్లో భాగంగా మీకు 4 ఎంపీ, 6 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వగలమని చంద్రబాబు అమిత్ షా తో చెప్పినట్లు తెలుస్తుంది..

కానీ బిజెపి పెద్దలు 7 ఎంపీ ,10 ఎమ్మెల్యే సీట్లు ఆఫర్ చేసినట్లు తెలిసింది..

ఇంకా సీట్ల కేటాయింపులో స్పష్టత రాలేదు

ఈరోజు కూడా ఢిల్లీలో ఇదే విషయంపై చర్చలు పూర్తయితే కానీ తుది నిర్ణయం రాదు..

ఎన్డీఏలో టిడిపి చేరడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తుంది..

You cannot copy content of this page

Scroll to Top