
Increased Petrol Prices : త్రినేత్రం న్యూస్ : లీటర్ పెట్రోల్పై 97 పైసలు, డీజీల్పై 99 పైసలు పెంపు
పది రోజుల వ్యవధిలో 5 రూపాయలు పెంచిన కేంద్రం
ఇప్పటికే పెరిగిన రేట్లతో సతమతమవుతున్న జనం
130 రూపాయల వరకు ఇలానే పెంచుకుంటూ పోతారంటున్న ఆర్థిక నిపుణులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

