డీజీపీ డిస్క్ అవార్డుల ప్రధానం చేసిన డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి
డిజిపి కార్యాలయంమంగళగిరి రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతల విభాగం లో 2022లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ నుండి అడిషనల్ డీజీ స్థాయి అధికారులకు డీజీపీ డిస్క్ అవార్డుల […]
ANDHRAPRADESH
డిజిపి కార్యాలయంమంగళగిరి రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతల విభాగం లో 2022లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ నుండి అడిషనల్ డీజీ స్థాయి అధికారులకు డీజీపీ డిస్క్ అవార్డుల […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినమైన డిసెంబర్ 21 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు 4.35 లక్షల ట్యాబ్ల పంపిణీని ప్రారంభించనున్నారు.
అనకాపల్లిలో నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నల్లమిల్లి,పీలా, వర్మ. “యువగళం” పాదయాత్ర సందర్బంగా అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
బాపట్ల టౌన్.. జాతీయ ఇంధన పొదుపు గురించి అవగాహన బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్
ప్రకాశం జిల్లా యువజన విభాగము ప్రధాన కార్యదర్శిగా ద్రోణాదుల శివ నాగు ప్రకాశం జిల్లా YSR కాంగ్రెస్ పార్టీ యువజన విభాగము ప్రధాన కార్యదర్శిగా యర్రగొండపాలెం పట్టణానికి
Kurnool : కర్నూలు లాడ్జిలో జంట హత్యల కలకలం కర్నూలు: నగరంలోని ఓ లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో
AP News : టీడీపీ నేత ఇంటిపై దాడిని ఖండించిన యార్లగడ్డ విజయవాడ: ప్రసాదంపాడులో టీడీపీ నేత నరసయ్య ఇంటిపై దాడిని గన్నవరం టీడీపీ ఇంచార్జ్ యార్లగడ్డ
నేడు ఉత్తరాంధ్రలో వైసీపీ ముఖ్య నేతల పర్యటన.. పలు ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్న వైవీ సుబ్బారెడ్డి.. ఇవాళ భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించనున్న వైసీపీ
ఐదో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె.. జీతాలు పెంచేది లేదని తేల్చి చెప్పిన ప్రభుత్వం… రాష్ట్రంలో అంగన్వాడీల సమ్మె నేటితో ఐదో రోజుకు చేరింది.. సమ్మె విరమణకు
శ్రీకాకుళం జిల్లాలో 7 మండలాలలో పంట నష్టం తుఫాను ప్రభావంతో 7 మండలాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. పంట
You cannot copy content of this page