WhatsApp Image 2023 12 28 at 1.25.36 PM
హైకోర్టులో వైసీపీ సర్కార్కు మరో ఎదురుదెబ్బ
విశాఖకు కార్యాలయాల తరలింపు హైకోర్టులో విచారణ
ప్రభుత్వ లంచ్మోషన్ పిటిషన్ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు
క్యాంపు ఆఫీస్ల ఏర్పాటుపై సింగిల్ జడ్జి దగ్గర రైతుల పిటిషన్లు
త్రిసభ్య ధర్మాసనంకు పంపారని.. సీజే ధర్మాసనం ముందు చెప్పిన ప్రభుత్వ లాయర్ సుమన్
తీర్పు వచ్చే వరకు ఆఫీస్లు తరలించవద్దని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారన్న ప్రభుత్వ న్యాయవాది సుమన్.
