ఏలూరు జిల్లా : ఫిబ్రవరి : ఐదు: (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా గుడిపాడు లో సిద్ధార్థ విద్యాసంస్థలకు చెందిన పాఠశాల బస్సు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి పొలాల్లోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గ్రామస్తులు గాయపడిన విద్యార్థులను ఏరియా వైద్యశాలకు తరలించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

