తేదీ : 23/10/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); పెళ్లకూరు మండలం, పెన్నేపల్లి వద్ద హైవేపై పెళ్లి బృందంతో వెళ్తున్నటువంటి బస్సులో ఒక్కసారిగా మంటలు చెల రేగాయి. నెల్లూరు నుంచి బెంగళూరు ముప్పై ఐదు మంది ప్రయాణికులతో వెళ్తుండగా. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.తక్షణమే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


