జూలై 16, 2026

WhatsApp Image 2024 03 04 at 12.28.19

TRINETHRAM NEWS

తమిళనాడులోని కోయంబత్తూర్‌, కాంచీపురంలలో సోమవారం( మార్చ్‌ 4) బాంబు కలకలం రేగింది.

రెండు నగరాల్లోని అగ్రశ్రేణి స్కూళ్లకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి.

దీంతో స్కూళ్లలోని విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు.

వీటిలో ఆదివారం రాత్రి ఒక మెయిల్‌ రాగా సోమవారం ఉదయం మరో బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది.

You cannot copy content of this page