Bharat Bandh : నవంబర్ 23న భారత్‌ బంద్‌

TRINETHRAM NEWS

Trinethram News : భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టు కేంద్ర కమిటీ.. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత హిడ్మాతో పాటు పలువురిని పోలీసులు క్రూరంగా హత్య చేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారంటూ ఆరోపించిన మావోయిస్టు పార్టీ.. ఇందుకు నిరసనగా నవంబర్ 23వ తేదీన భారత్‌ బంద్‌కు పిలుపు… ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ విడుదల..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bharat Bandh on November 23

You cannot copy content of this page

Scroll to Top