Mon. Mar 9th, 2026

AP Assembly : గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

TRINETHRAM NEWS

అమరావతి : ఏపీ శాసనసభలో గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలను ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా పిలుస్తారు. గురువారం మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో పనిచేస్తోందని, ఈ విజన్‌కు అనుగుణంగా సచివాలయాల విధుల్లో మార్పులు చేశామని మంత్రి వివరించారు. అందుకు తగినట్లుగా సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మారుస్తూ చట్ట సవరణను ప్రతిపాదించినట్లు తెలిపారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

approves Village and Ward Secretariats Act Amendment Bill

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page