Meda Srinivas : అమరావతి నిర్మాణం జరపరు – పోలవరం ప్రాజెక్ట్ ను సాధించరు

TRINETHRAM NEWS

మేడా శ్రీనివాస్ , ఆవేదన , రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..

త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 12, రాజమహేంద్రవరం, రాజధాన్ని బూచిగా చూపిస్తు రైతు లను దోచుకుంటున్నారు .. రాజధాని అభివృద్ధికి వేల యకరాలు రైతుల నుండి తీసుకోవటం అవసరమా ! నిజంగా రాజధాని పూర్తి అయితే రైతు వద్ద అర యకరం కూడా భూమి ఉండదు. భూ సేకరణ పేరుతో రైతుల శ్రమను , భూములను కార్పొరేట్ సంస్థలకు , పాలకుల బినామీలకు దారాదత్తం .

రెండవ విడత భూ సేకరణ పూర్తిగా అధర్మం . మొదటి విడత జరిపిన భూ సేకరణ లోనే నేటికి రైతుకు న్యాయం జరగలేదు. రాజధానిగా అమరావతి శాస్త్రీయపరంగా తప్పుడు నిర్ణయం . గుంటూరు , విజయవాడ , రాజమండ్రి లో ఎక్కడ నిర్మించినా డబ్బు వృధా కాకపోను . అప్పులు బారం ప్రజలపై పడకపోను ..

రెండొవ విడత భూ సేకరణ తక్షణమే నిలిపివేసి . ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి కేంద్రికరించండి ..

మేడా శ్రీనివాస్ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Amaravati will not be constructed - Polavaram project will not be achieved

You cannot copy content of this page

Scroll to Top