త్రినేత్రం న్యూస్… కడియం గ్రామంలో ఇటీవల మృతి చెందిన కీర్తిశేషులు లావేటి విష్ణుమూర్తి (వైకుంఠం) కుటుంబాన్ని పలువురు పరామర్శిస్తున్నారు.
ఈ నేపద్యంలో సోమవారం ఆకులు వీర్రాజు ఈలి గోపాలo పరామర్శించారు.
లావేటి విష్ణుమూర్తి కుమారుడు సీనియర్ నాయకుడు లావేటి రమేష్ కి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. దివంగత కీర్తిశేషులు లావేటి విష్ణుమూర్తి (వైకుంఠం) చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వారితో పాటుపలువురు నాయకులు, రైతులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


