Road Accident : కారును ఢీ కొట్టి న లారీ వ్యక్తి మృతి

TRINETHRAM NEWS

తేదీ : 06/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్ ); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మొగుల్తూరు మండలం , ముత్యాలపల్లి వంతెన సమీపం సన్నిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుమంట్ర మండలం , నెగ్గి పూడికి చెందిన కర్రీ వెంకటరెడ్డి (42) మృతి చెందాడు. ఈయన విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ మచిలీపట్నం విభాగంలో సైట్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నాడు. ఆయన మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి .

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A man died after

You cannot copy content of this page

Scroll to Top