Mon. Mar 9th, 2026

Lamppost Fell : క‌రెంట్ స్తంభంపై కూలిపోయిన ప్రభ

TRINETHRAM NEWS

Trinethram News : పల్నాడు జిల్లా : నరసరావుపేటలోని కాకుమాను బజార్‌లో ఏర్పాటు చేసిన ప్రభ ఆకస్మికంగా కరెంట్ స్తంభంపై కూలిపోయింది.

ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రభ కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A lamppost fell on a power pole

Related Post

You cannot copy content of this page