KTR : అన్ని పట్టణాలపై గులాబీ జెండా ఎగురవేయాలి

TRINETHRAM NEWS

Trinethram News : Feb 03, 2026, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతోందని ఆయన అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు అనుకూల వాతావరణం ఉందని, వచ్చే వారం రోజులు సమన్వయంతో పనిచేస్తే భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెబల్ అభ్యర్థులను ఆహ్వానించి, వారిని ప్రచారంలో భాగస్వాములను చేయాలని, క్షేత్రస్థాయి నివేదికలు పంపాలని నేతలకు సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The pink flag must be hoisted over all towns

You cannot copy content of this page

Scroll to Top