త్రినేత్రం న్యూస్, కడియం మండలం మురమండ గ్రామంలో సంక్రాంతి పండుగను, పురస్కరించుకుని, నిర్వహించన, కోడి పందాలలో భారీ ఆసక్తి నెలకొంది. పరిసర గ్రామాలా నుంచి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరై పోటీలను తిలకరించారు.
ఈ కోడి పందాల్లో , నల్లూరి రామకృష్ణ, తోట విజయరామరాజు తమ కోళ్లతో అద్భుతమైన ప్రదర్శన కనబరచి విజేతలుగా నిలిచారు. విజేతలకు బహుమతిగా బుల్లెట్ బైక్ అందజేశారు. ఈ పోటీల్లో సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొనగా, యువత ప్రత్యేక ఉత్సాహం కనబరిచింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


