దేవరకొండ డివిజన్ జనవరి 04 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని గిరిజనగర్ తండా కు చెందిన ఆర్ పద్మనగేష్ నూతన చికెన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్ పాల్గొని యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రమావత్ ఉపెందర్ నాయక్,హరి నాయక్, కళ్యాణ్ నాయక్, నాగార్జుననాయక్, నిరంజన్, అంజ్య,బిక్కు, రమేష్ నాయక్,మోతిరాం నాయక్, జైపాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


