త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 3. కడియం మండలం మురమండ గ్రామం, లలిత డిసెబిలిటీ గ్రూప్,విపి పిఎస్ గ్రూప్, ఆధ్వర్యంలో, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, సందర్భంగా మురముండ గ్రామంలో, వికలాంగులకు దుస్తులు దుప్పట్లు, పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు, గ్రూప్ సభ్యులు, వికలాంగు ప్రెసిడెంట్ అఖిల శశిధర్, గట్టి పార్వతి, గోర్ల చల్లంగి, గట్టి బ్రహ్మాజీ, కోడూరి మని చల్ రావు, రామకృష్ణ, పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


