దేవరకొండ మే 25 త్రినేత్రం న్యూస్. గుడిపల్లి మండలం రంpగారెడ్డి గూడెం గ్రామానికి చెందిన యెలుగూరి రంగారెడ్డి( రంగన్న)ప్రభావతి కుమార్తెల నూతన పట్టువస్తులంకరణ కార్యక్రమంలో రవీంద్రకుమార్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు యెలుగూరి వల్లపురెడ్డి, ముత్యంరావు, అర్వపల్లి నరసింహ, ఎర్ర యాదగిరి, కసిరెడ్డి సుధాకర్ రెడ్డి, మారుపాక ప్రదీప్, పగిడిమర్రి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


