జూలై 16, 2026

WhatsApp Image 2024 01 05 at 1.49.16 PM

TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల

20 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు..

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 59,522 మంది భక్తులు..

తలనీలాలు సమర్పించిన 18,544 మంది భక్తులు..

హుండీ ఆదాయం రూ.3.51 కోట్లు.

You cannot copy content of this page