ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
No-Mining Zone

No-Mining Zone : అనకాపల్లి జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 27 ; జిల్లాలో పంచ దార్ల కొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఆ కొండపై అక్రమ మైనింగ్ కు సంబంధించినటువంటి ఫిర్యాదులు , ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. కొండ ప్రాంతంలో ఇకపై మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి లేకుండా చర్యలు తీసుకోనుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page