
Union Minister : శ్రీకాకుళం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 27 ; కోట బొమ్మాలి మండలం, కొత్తపేటలో జరిగినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఉన్నటువంటి అన్న క్యాంటీన్ ను సందర్శించారు.
తొలుత అక్కడ ప్రజలకు ఆయన భోజనం వడ్డించారు. అనంతరం వాళ్లతో కలిసి సామాన్యుడిలా లేటు పట్టుకుని మధ్యాహ్నం భోజనం చేశారు. అందులో భోజనం నాణ్యత , పరిసరాల పరిశుభ్రత పై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe