
Auto Driver Commits Suicide : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్: ఆగస్టు 22 ; తిరుపతి జూ పార్క్ రోడ్డులో పురుషోత్తం( 34) ఆటో డ్రైవర్ అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన రేణిగుంటలో నివసిస్తూ ఆటో నడిపేవాడు.
అతనిది స్వస్థలం చిత్తూరు జిల్లా, సంతపేట అప్పులు ఎక్కువగా ఉండటంవల్ల ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe