
Pawan Kalyan : త్రినేత్రం న్యూస్ : ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తదుపరి చికిత్స నిమిత్తం కొద్దిసేపటి క్రితం కేరళం చేరుకున్న డిప్యూటీ సీఎం. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా చికిత్స చేయించుకోనున్నారు.
కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్, అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు వెళ్ళనున్న పవన్ కళ్యాణ్.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe