దరఖాస్తులకు మూడు రోజులే గడువు…!
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 24 మద్యం దుకాణాలకు బుధవారం నాటికి 18 దరఖాస్తులు వచ్చాయి ఈనెల 18 ఆఖరు తేదీ కాగా దరఖాస్తు ఫీజు 3 లక్షలగా (నాన్ రిఫoడ బుల్) నిర్మయిoచారు ఈ దరఖాస్తులను పెద్దపల్లిలో ఎక్సైజ్ ఆఫీస్ లో సమరీoచాలాని రామగుండం ఎక్సైజ్ సీఐ మంగ ఒక ప్రకటనలో తెలిపారు,,,
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


