త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. ఈరోజు వికారాబాద్ మున్సిపల్ లోని మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వాహ్ బిర్యానీ రెండవ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ . అర్ధ. సుధాకర్ రెడ్డి ఈ సందర్బంగా హోటల్ నిర్వాహకులు మనష్, డింపు లను అభినందించారు యువత స్వయంకృషితో వ్యాపార రంగంలో రాణించి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా తెలియజేసారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, ప్రవీణ్ మని, విజయ్ కుమార్,ప్రభాకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


