Trinethram News : హెలికాప్టర్లలో తిరగడం తగ్గించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా అధికారంలోకి రాకముందు ఏ విధంగా వెళ్లారో ఆ విధంగా వెళ్లాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నిజామాబాద్, రైతు మహోత్సవం కార్యక్రమం కోసం హాజరవడం కోసం హెలికాప్టర్ లో వచ్చిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు
ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి స్వాగత వేదిక కూలి పలువురు పోలీసులకు గాయాలు
దీంతో పరుగులు పెట్టిన జనం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


