Market Committee : నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ సభ్యులకు సన్మానం

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. ఇటీవల నూతనంగా ఏర్పడిన వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమించబడినటువంటి రాజునాయక్, పాపిరెడ్డి, మిర్యానం. సురేందర్, శ్రీమతి.బక్క. అర్చనయాదగిరి ఈరోజు వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ . అర్థ. సుధాకర్ రెడ్డి ని మరియు వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ ని సన్మానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఈ పదవులు ఇచ్చినటువంటి తెలంగాణ శాసనసభ సభాపతి , వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ కి, అర్థ.సుధాకర్ రెడ్డి గారికి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా టౌన్ వైస్ ప్రెసిడెంట్ రెడ్యానాయక్, మాజీ కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి, అర్థ. ప్రభాకర్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ ఇక్బాల్ గారు, వార్డు ఇన్చార్జ్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tribute to the newly formed market committee members

You cannot copy content of this page

Scroll to Top