Tirupati Reddy : జగదాంబ మాతను దర్శించుకున్న తిరుపతిరెడ్డి

TRINETHRAM NEWS

జగదాంబ మాతను దర్శించుకున్న తిరుపతిరెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వెంకటపూర్ తాండ లో డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ జగదాంబ మాత మరియు శ్రీశ్రీశ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 18 వ జయంతి సందర్భంగావారిని దర్శించుకున్న కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tirupati Reddy

You cannot copy content of this page

Scroll to Top