WhatsApp Image 2024 04 12 at 18.05.42
Trinethram News : వివిధ అంశాలపై 2 గంటల పాటు సాగిన కీలక చర్చ
భేటీలో పాల్గొన్న పవన్, పురందేశ్వరి, అరుణ్సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్
ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచారశైలి, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చ
పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపై కూటమి నేతల చర్చ
ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభల నిర్వహణపైన చర్చ
