ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా పగ్గాలు చేపట్టనున్న YS షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా పగ్గాలు చేపట్టనున్న YS షర్మిల. కొద్ది సేపటి క్రితం ప్రస్తుత A P కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. రెండు, మూడు రోజుల్లో AP కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యత…

మణిపూర్ లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర

ఈరోజు మణిపూర్ లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్రమంత్రి వర్యులు శ్రీ జేడీ శీలం , పీసీసీ మాజీ అధ్యక్షులు శ్రీ రఘువీరారెడ్డి, శ్రీ వైఎస్ షర్మిల….

టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల

Trinethram News : హైదరాబాద్ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హజరవ్వాలని వివాహ ఆహ్వాన పత్రికను అందించిన షర్మిల గారు వైఎస్ షర్మిలా రెడ్డి

చంద్రబాబు ను కలవనున్న షర్మిల

చంద్రబాబు ను కలవనున్న షర్మిల Trinethram News : హైదరాబాద్ : వైఎస్ షర్మిలా రెడ్డి ఇవ్వాళ ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఆయన నివాసంలో కలుస్తారు కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ…

కడప ఎంపీ బరిలోకి షర్మిల

కడప ఎంపీ బరిలోకి షర్మిల… షర్మిలను ఎంపీ సీటుకి పోటీ చేయించాలని భావిస్తున్న వైఎస్‌ బంధువులు, అనుచరులు… అవినాష్‌కు బలమైన అభ్యర్ధి షర్మిలే అనే వాదన… కడప నుంచే పోటీ చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం సైతం సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం… వివేకా…

Other Story

You cannot copy content of this page