Former CM Jagan : అరటి రైతులను పరామర్శించిన మాజీ సీఎం జగన్

Trinethram News : వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించిన జగన్ రైతులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

MP Subbareddy : ఎంపీ సుబ్బారెడ్డికి పరామర్శించిన ఎమ్మెల్యే.రేగం మత్స్యలింగం

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 20: రాజ్య సభ ఎంపీ, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మొన్న సోమవారం మరణించారు. ఈ విషయం తెలుసుకొని బుధవారం బాపట్ల…

Dr. Satthi : భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దే

త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నీయోజకవర్గం. అనపర్తి: రాబోయే ఎన్నిక ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దే అని అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు తెలియజేశారు. 15వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ…

కుతుకులూరు గ్రామ ప్రజల హృదయాలలోవైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడూ ఉంటుంది

పార్టీ విధేయుడు ఆర్కె జన్మదిన వేడుకలలో పాల్గొన్న,అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నీయోజకవర్గంఅనపర్తి:- కుతుకులూరు గ్రామ ప్రజల హృదయాలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) పై అభిమానం ఎప్పుడూ ఉంటుందని…

NTR Dist. News : ఎన్నాళ్ళు ఈ ఇబ్బందులు

తేదీ : 25/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం , గ్రామం ఏ కొండూరు వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్నటువంటి వైయస్సార్ విగ్రహం ఆపోజిట్ ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్ చర్చికి…

New Pension : తాసిల్దార్ కార్యాలయంలో నూతన పెన్షన్ మందులు కొరకై అర్జీ ఇవ్వడం జరిగింది

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 24: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం. బోగోలు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా విజ్ఞప్తి దిన సందర్భంగా స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో నూతన పెన్షన్ల మంజూరు కొరకై…

Chelloboina Venugopalakrishna : విలేకరుల సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు,మాజీ మంత్రి

తూర్పుగోదావరి జిల్లా : రాజముండ్రి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు,మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిసి కామెంట్స్…. ప్రస్తుత ప్రభుత్వంతో రాష్ట్రంలో పౌర సమాజానికి ముప్పు పొంచి ఉంది…

NDA Coalition Rule : ఎన్డీఏ కూటమి పాలనలో పేదవారికి తీరని నష్టం

ఎన్డీఏ కూటమి పాలనలో పేదవారికి తీరని నష్టం సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు శైలి మారలేదు వైయస్సార్ పార్టీ శ్రేణులపై వేధింపులు దాడులు బాబు షూరిటీ చార్జీల పెంచి బాదుడు గ్యారెంటీ మోసపోయిన ప్రజల వైపు వైయస్సార్సీపీ పోరాటం ముఖ్యమంత్రి జగన్ పాలనలోనే…

YSR Congress Party : జక్కంపూడి రాజాకు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు

జక్కంపూడి రాజాకు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులకు జక్కంపూడి రాజా సూచన… Trinethram News : రాజానగరం ఫిబ్రవరి 2: పార్టీ బలోపేతానికి అంకితభావంతో పని…

గిరీ సీమల్లో సంక్రాంతి సంబరాలు యువ నేతకూ ఆహ్వానం

గిరీ సీమల్లో సంక్రాంతి సంబరాలు యువ నేతకూ ఆహ్వానం అరకులోయ, త్రినేత్రం న్యూస్ ఛానల్ రిపోర్టర్. జనవరి.18: సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా అరకువేలి మండలం చినలబుడు గ్రామపంచాయతీ ధొరవలస గ్రామంలో, పండగకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు…

Other Story

You cannot copy content of this page