Chalo Warangal : చలో వరంగల్
*భారత రాష్ట సమితి రజతోత్సవ సభను విజయవంతం చేయాలి – డిండి టౌన్ అధ్యక్షులు మహమ్మద్ రషీద్ డిండి ఏప్రిల్ 26, త్రినేత్రం న్యూస్: రేపు వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ డిండి టౌన్…
*భారత రాష్ట సమితి రజతోత్సవ సభను విజయవంతం చేయాలి – డిండి టౌన్ అధ్యక్షులు మహమ్మద్ రషీద్ డిండి ఏప్రిల్ 26, త్రినేత్రం న్యూస్: రేపు వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ డిండి టౌన్…
వరంగల్ జిల్లా ఏప్రిల్ 24 : తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలబడేది గులాబీ జెండా మాత్రమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బాగుండాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటా రని.. కానీ కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం తమ కు…
వరంగల్ జిల్లా:ఏప్రిల్ 24 : వరంగల్ జిల్లా కేంద్రంలో 14 మంది మావోయిస్టులు ఈరోజు ఉదయం లొంగిపో యారు. పోలీసులు ఎదుట లొంగిపోయిన వారిని ఐజి చంద్రశేఖర్ రెడ్డి, మీడియా ముందుకు తీసుకువచ్చా రు. ఒక్కొక్క మావోయిస్టు కు రూపాయలు 25…
హన్మకొండ:ఏప్రిల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎట్టకేలకు పోలీసుల అనుమతి లభించింది. ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతో త్సవ సభకు శనివారం సాయంత్రం నాడు వరంగల్ జిల్లా పోలీసులు అనుమతి…
Trinethram News : వరంగల్ నిట్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న హైదరాబాద్ – కొత్తపేటకు చెందిన హృతిక్ సాయి (22) బుధవారం నుండి కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తోటి విద్యార్థులు గురువారం సాయంత్రం కాలేజీ సమీపంలోని వడ్డేపల్లి చెరువులో…
Trinethram News : తెలంగాణ : టాస్క్ సంస్థతో కలిసి ప్రభుత్వం ఈ నెల 11న వరంగల్లో జాబ్ మేళాను నిర్వహించనుంది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. హాజరయ్యే అభ్యర్థులు ఎండలకు ఇబ్బంది…
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రోబోలు ఉపయోగపడుతున్నాయి డాక్టర్ ఎం.డి అసీం ఇక్బాల్ పారిశ్రామిక రంగంలో రోబోలు విస్తృతంగా ఉపయోగ పడుతున్నాయని డాక్టర్ ఎండి అసీం ఇక్బాల్ అన్నారు. నగరంలోని ఒయాసిస్ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం అన్యువల్ రోబోటిక్ ఫెయిర్…
ఆశా యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 03 ఏప్రిల్ 2025. వరంగల్ డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం ముందట ధర్నా ఆశాలకు గత మూడు సంవత్సరాల నుండి బకాయిలు…
Trinethram News : వరంగల్ జిల్లా: వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న కీలక నిందితురాలు ముస్కు లత. మైనర్ లతో వ్యభిచారం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటు చేసేందుకు ఓ యువతితో ప్లాన్. తన ఇన్ స్టాగ్రామ్…
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 08 మార్చ్ 2025 మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి ఒయాసిస్ విద్యాసంస్థల ట్రెజరర్ జన్ను అరుణ పరంజ్యోతి మహిళలు అన్ని రంగాల్లో రాణించి సమాజంలో మార్పు తీసుకురావాలని ఒయాసిస్ విద్యాసంస్థల ట్రెజరర్ జన్ను అరుణ…
You cannot copy content of this page