మంచి మ‌న‌సు చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. వ‌య‌నాడ్ బాధితుల‌కు రూ.కోటి విరాళం

Megastar Chiranjeevi and global star Ram Charan, who showed a good heart, donated Rs.1 crore to the victims of Wayanad Trinethram News : కార్గిల్ వార్ సంద‌ర్భంలో కానీ, గుజరాత్ భూకంపం సంభ‌వించిన‌ప్పుడు,…

Prime Minister Modi : ప్రధాని మోదీ ద్రాస్ లో పర్యటన

Prime Minister Modi’s visit to Dras నేడు కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం .. ప్రధాని మోదీ ద్రాస్ లో పర్యటన.. Trinethram News : లడఖ్‌ : నేడు కార్గిల్ విజయ్ దివస్(Kargil Vijay Diwas) 25వ…

Gang War Suspects : గ్యాంగ్ వార్ నిందితుల అరెస్టు

Arrest of Gang War Suspects మానకొండూరు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మానకొండూరు మండలం పచ్చినూర్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ వార్ వ్యవహారంలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా 9…

పిఠాపురంలో స్టిక్కర్ల వార్

Sticker war in Pithapuram పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతోంది. స్థానికంగా కొంత మంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు, కార్లు, ఆటోలపై ‘మా ఎమ్మెల్యే పవన్’ అంటూ రాయించుకుంటున్నారు. అటు వైసిపి అభిమానులు మాత్రం ‘డిప్యూటీ సీఎం వంగా…

అన్ని దేశాలకు హెచ్చరిక.. ఇజ్రాయెల్‌ ప్రధాని సంచలన కామెంట్స్‌

Trinethram News : గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ ఆ దేశ ప్రధాన మంత్రి బెంజిమిన్‌ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. గాజాతో జరుగుతున్న పోరులో తాము విజయం సాధించడానికి అడుగు దూరంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో హమాస్‌…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తకోణం

Trinethram News : TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణంవెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందినఇద్దరు కానిస్టేబుళ్లు, పట్టణంలోని హైదరాబాద్రోడ్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి మిల్లర్లు, స్మగ్లర్లు,పేకాట నిర్వాహకుల కాల్ డేటా సేకరించి వసూళ్లకుపాల్పడినట్లు తేలింది. అలాగే, దాదాపు…

ఆస్కార్’కు తగిలిన గాజా సెగ ‘ఆస్కార్’కు తగిలిన గాజా సెగ

Trinethram News : గాజాలో హమాస్, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధం సెగ ఆస్కార్ వేడుకలకు తగిలింది. లాస్ ఏంజెలిస్‌లోని డాల్బీ థియేటర్‌లో అవార్డుల ఈవెంట్ జరగగా.. గాజా మద్దతుదారులు అక్కడకు చేరుకుని నిరసనలు వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ…

ఏపి సిఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన

Trinethram News : యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు జంట సొరంగాలు పూర్తి.. నేడు జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్ ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగాలను పూర్తిచేసి చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్…

మళ్ళీ మోడీదే అధికారం : షా

దిల్లీ: ప్రధాన మంత్రి మోదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే అంశంలో దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం అంత్య దశకు చేరుకున్నాయని.. వచ్చే మోదీ 3.0 ప్రభుత్వంలో అవి పూర్తిగా…

ప్రపంచంలోని ప్రమాదకర వృత్తుల్లో జర్నలిజం ఒకటి జర్నలిస్టులపై దాడులను యుద్ధ నేరాల కింద పరిగణించాల్సిందే ఐక్యరాజ్యసమితి

Trinethram News : గత మూడు దశాబ్దాలుగా జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారుతుందని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. తమ పనిని నిర్వహించే క్రమంలో 1600 మంది జర్నలిస్టులు మరణించారని యునెస్కో నివేదిక తెలుపుతున్నది. యునెస్కో అంచనాల…

Other Story

You cannot copy content of this page