Singareni : మారు పేర్ల బాధితుల సంఘం పాదయాత్ర

మారు పేర్ల బాధితుల సంఘం పాదయాత్ర. గోదావరి ఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి కార్మికుల డిపెండెన్స్ మారు పేర్లు విజిలెన్స్ విచారణ పేరుతో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు గోలేట్ నుండి పాదయాత్ర ప్రారంభించారు.ఆరు పేర్ల బాధితుల…

తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలకు సాయం

తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలకు సాయం Trinethram News : Tirupati : రేపు బాధిత కుటుంబాలకు బోర్డు సభ్యుల పరామర్శమృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు.. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.5 లక్షల చొప్పు పరిహారం స్వల్పంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల…

New Fraud : గర్భవతుల్ని చేస్తే రూ. 13 లక్షలు’ అంటూ ప్రకటన

గర్భవతుల్ని చేస్తే రూ. 13 లక్షలు’ అంటూ ప్రకటన!…ఇలాంటి మెసేజ్లు వస్తే బీ కేర్ ఫుల్ బీహార్‌లోని నవడా జిల్లాలో ఫేస్‌బుక్‌లో ముఠా ప్రకటనబాధితుల నుంచి పాన్, ఆధార్, ఇతర వివరాల సేకరణ హోటల్ గదుల కోసం బాధితుల నుంచి డబ్బుల…

Shyamala Rao : తోపులాటలో గాయపడ్డ వారిని పరామర్శించిన టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో గౌతమి

Trinethram News : తిరుపతి తోపులాటలో గాయపడ్డ వారిని పరామర్శించిన టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో గౌతమి బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు డీఎస్పీ నిర్లక్ష్యంతో గెట్లు తెరవడం వల్ల ఈ ఘటన జరిగింది.. 5మంది చనిపోయారు, 41 మంది…

గ్యాస్ బాధిత కుటుంబాలను పరామర్శించిన,జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు

గ్యాస్ బాధిత కుటుంబాలను పరామర్శించిన,జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( జి. మాడుగుల మండలం ) జిల్లా ఇంచార్జ్ : డా.వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు, కొడాపల్లి గ్యాస్ బాధిత కుటుంబాలను పరామర్శించిన, జనసేన పార్టీ,వీర…

Covid Virus : కొవిడ్ వైరస్ మెదడులోనే నాలుగేళ్లు ఉంటుంది!

కొవిడ్ వైరస్ మెదడులోనే నాలుగేళ్లు ఉంటుంది! Trinethram News : కొవిడ్ బాధితుల తలలో ఆ వైరస్ కనీసం నాలుగేళ్లు ఉంటుందని జర్మనీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘సెల్ హోస్ట్ అండ్ మైక్రోబ్’ అనే జర్నల్ ల్లో ఆ వివరాలను ప్రచురించారు.…

తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పాయింట్స్

తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పాయింట్స్…. Trinethram News : మూసీ బాధితులకు పునరావాసం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్ ను, దేశాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గు చేటు. భూసేకరణ చట్టం 2013…

సింగరేణి మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని అన్ని యూనియన్లు ముందడుగు వేశాయి

సింగరేణి మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని అన్ని యూనియన్లు ముందడుగు వేశాయి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈనెల 20వ తేదీన రామగుండం చౌరస్తాలో మారుపేర్ల బాధితుల ఐక్య సమావేశం, బాధితులంతా ముందడుగు వేయాలి ఈనెల 28వ తేదీన సింగరేణిలో స్ట్రక్చర్ మీటింగ్…

INTUC : సింగరేణి మారుపేరుల సమస్య పైన స్పందించిన INTUC జన ప్రసాద్

సింగరేణి మారుపేరుల సమస్య పైన స్పందించిన INTUC జన ప్రసాద్త్వరలో సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశమై సమస్యను పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇవ్వడం జరిగింది గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని లో జరిగిన ఆర్జీ-1 జనరల్ బాడీ సమావేశం…

విజయవాడలో వరద బాధితులకు మరో రూ.2.5 కోట్ల పరిహారం

Trinethram News : విజయవాడ : విజయవాడలో వరద బాధితులకు మరో రూ.2.5 కోట్ల పరిహారం.. 1,501 మంది వరద బాధితుల అకౌంట్లకు నగదు బదిలీ చేసిన ప్రభుత్వం.. 143 మంది లబ్ధిదారుల అకౌంట్‌లో పరిహారం జమ అవ్వలేదని గుర్తింపు.. మరోసారి…

Other Story

You cannot copy content of this page