Tag: unionminister
-

ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన
అమరావతి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఢిల్లీ పయనం రాత్రికి 1 జన్పథ్ నివాసంలో బస చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని..
-

పోలవరానికి మోదీ పేరు పెట్టాలి: జీవీఎల్
Trinethram News : పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి దండిగా నిధులు విడుదల చేసినందుకు దానికి ప్రధాని మోదీ పేరు నామకరణం చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు…
-

కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవితో తోట చంద్రశేఖర్ భేటీ.. పలు అంశాలపై చర్చ
తోట చంద్రశేఖర్ జనసేనలో చేరబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన చిరంజీవితో భేటీ.. ఈనెల 4 తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్న తోట…? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న..
-

కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
Amit Shah: కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) పర్యటన రద్దు అయింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన..
-

ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం
ఢిల్లీ ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం.. అనంతరం ఢిల్లీ నుంచి షిల్లాంగ్ బయల్దేరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి._l రేపు షిల్లాంగ్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అధ్యక్షతన నార్త్ ఈస్ట్ కౌన్సిల్ సమావేశం
-

నేడు కేంద్ర మంత్రి దీర సింగ్ చౌహన్ పర్యటన
Trinethram News : 17వ తేదీ బుధవారం ఉదయం 9:30 నిమిషాలకు A5 హోటల్ నుండి నేరుగా వాకాడు మండలం ముత్యంబాక గ్రామంలో జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు. 1గంటకు కోట మండలం..
-

కృష్ణానదీ జలాల వివాదం పై నేడు కీలక భేటీ
Trinethram News : నాగార్జున సాగర్ వివాదం నేపథ్యంలో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేడు కీలక సమావేశం జరగనుంది. ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ అధికారులతో జలశక్తి శాఖ..
-

17న కేంద్రమంత్రి ముట్టెం బాకకు రాక
Trinethram News : వాకాడు వాకాడు మండల పరిధిలోని,ముటేంబాక గ్రామానికి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవసింగ్ చౌహన్ ఈనెల 17వ తేదీ, బుధవారం వికసిత్ భారత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని బిజెపి..
-

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Trinethram News : శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం, అనంతగిరి లో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. పూర్ణ కుంభ స్వాగతం..
-

మణిపూర్ లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర
ఈరోజు మణిపూర్ లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్రమంత్రి వర్యులు శ్రీ జేడీ శీలం , పీసీసీ మాజీ అధ్యక్షులు..
Latest News

Stay Connected
Categories
ANDHRAPRADESH BUSINESS DEVOTIONAL ENTERTAINMENT EPaper HEALTH HISTORY Hot Topics INTERNATIONAL NATIONAL SPORTS TELANGANA
Tags
andhrapradesh andhrapradeshnews assembly bjp brsparty case chiefminister cmrevanthreddy collector congress dailynews delhi devarkonda devotional dindi election entertainment epaper epapertelugu godavarikhani government hyderabad leader leaders minister mla narachandrababunaidu national nationalnews peddapalli police ramagundam revanthreddy tdp telangana telangananews teluguepaper telugunews trinethram trinethramnews vikarabad ycp రెడ్డి లో సీఎం
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











