Students Die : ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

తేదీ : 22/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆకివీడు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. చిన్న కాపవరం గ్రామానికి చెందినటువంటి సాయి పవన్, శరత్…

Koppula Mahesh Reddy : పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ALL THE BEST

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. జీవితానికి తొలి అడుగు దిశగా పరీక్షలు రాస్తున్న పదవ తరగతి విద్యార్థులు , ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసి తల్లిదండ్రులకు , తమ విద్య…

Exams without Stress : ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడిమే వంశీ రేపు జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థిని, విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన ములకలపల్లి మండల…

ABVP Blocked School : పాఠశాలను అడ్డుకున్న ఏబీవీపీ

తేదీ : 20/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు మండలం లో ఇండియన్ డిజిటల్ పాఠశాల అనధికారికంగా నిర్వహిస్తుండగా ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు విద్యాశాఖ అధికారి సీతారామయ్య తన సిబ్బందితో వచ్చి విద్యార్థులతో పాఠశాల…

Food Poisoning : గురుకులాల్లో ఆగని ఫుడ్ పాయిజన్ ఘటనలు

Trinethram News : నిజామాబాద్ జిల్లాలోని గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్, 23 మంది విద్యార్థులకు అస్వస్థత నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంపస్ లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 23 మంది విద్యార్దులు అస్వస్థతకు…

ZPHS : రామగుండం జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ సంధర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అధ్యాపకులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య, ఇంచార్జ్ హెచ్ఎం కె వెంకట్ రెడ్డి, రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ…

Teja Students : సునీత విలియమ్స్ కు తేజ విద్యార్థుల స్వాగతం

Trinethram News : భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యమగామి బుచ్ విల్మార్ భూమికి చేరుకున్న సందర్భంగా తేజ విద్యార్థులు ఘనంగా స్వాగతించారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ, మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లతో కలిసి…

Class 10 Exam : గుంటూరులో 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

Trinethram News : గుంటూరు : గుంటూరులోని హిందూ కాలేజీ హై స్కూల్ లో 10వ తరగతి పరీక్షలను ఏర్పాటు చేసిన అధికారులు. పరీక్ష కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవని ఆందోళన. పరీక్షా కేంద్రం వద్ద హాల్ టికెట్స్ నెంబర్స్,…

Tension in OU : ఓయూ లో ఉద్రిక్త వాతావరణం

Trinethram News : ఓయూలో ఉద్రిక్తత, విద్యార్థుల అరెస్ట్ ఓయూ లో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ ఉత్తర్వుల పై సర్కులర్ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని అన్ని విద్యార్థి సంఘాల డిమాండ్ ఓయూ విసీ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ఎత్తున…

Class 10 Exam : ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం

తేదీ : 17/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉండి మండలం,, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులు 2,383 మంది పరీక్షలు కు హాజరవ్వడం జరిగింది. అరగంట ముందే పరీక్ష…

Other Story

You cannot copy content of this page