MLA Gorantla : విద్యారంగాన్ని నూతన విధానాలతో ముందుకు తీసుకు వెళుతున్న కూటమి ప్రభుత్వం

ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినిలను అభినందించిన ఎమ్మెల్యే గోరంట్ల… Trinethram News : విద్య రంగాన్ని నూతన విధానాలతో కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని, విద్య వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ…

Nara Lokesh : ఏపీలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీలు

Trinethram News : ఏపీలో పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు (AP 10th Results 2025) వచ్చేశాయి. ఏపీ విద్యాశఆఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా టెన్త్ క్లాస్ ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు.…

Vijaya Dundubhi : విద్యార్థులు విజయ దుందుభి

తేదీ : 23/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో ఆకివీడు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి విజయ దుందుభి మోగించడం జరిగింది. బుంగా. హన్సిత…

10th Class Results : మరికాసేపట్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల

Trinethram News : రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్ధుల నిరీక్షణకు మరికాసేపట్లో తెరపడనుంది. బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు ఫలితాలు…

Arani Srinivasulu : విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం

తేదీ : 21/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, స్థానిక యం జి యం పాఠశాల బైరాగి పట్టే నందు జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో అవసరాలు గల విద్యార్థులకు ఎమ్మెల్యే అరని.శ్రీనివాసులు ఉపకరణాల…

Student Suicide : కాలేజ్ భవనం పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Trinethram News : సూర్యాపేట – చిలుకూరు మండలం గేట్ ఇంజినీరింగ్ కాలేజ్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ బీటెక్ విద్యార్థిని కృష్ణవేణి.. ఆత్మహత్యకు ముందు తల్లితోనే హాస్టల్ గదిలో కృష్ణవేణి .. తెలవారుజామున కాలేజ్ భవనం పై…

JEE Results : జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల

Trinethram News : Apr 19, 2025, జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాలు విడుదల అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ఫలితాలను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్‌ ‘కీ’ విడుదల చేసిన ఎన్‌టీఏ తాజాగా విద్యార్థులు…

Inter Toppers : ఏడిద జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల ఆదర్శం

ఇంటర్ టాపర్ లకు సత్కారం… మండపేట :త్రినేత్రం న్యూస్. జిల్లా లో అత్యున్నత ఫలితాల సాధనలో ఏడిద జెడ్పీ ప్లస్ పాఠశాల ఆదర్శమని జిల్లా విద్యా శాఖ అధికారి సలీం బాషా పేర్కొన్నారు.ఇంటర్ మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను జిల్లా విద్యాశాఖ…

CM Chandrababu : అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని త్వరలోనే పునఃప్రారంభిస్తాం

Trinethram News : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ తెలిపారు. సోమవారం గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలం పొన్నెకల్లులో పర్యటించిన చంద్రబాబు బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ…

Sri Shirdi Sai students : ఇంటర్మీడియట్ లో సత్తా చాటిన శ్రీ షిరిడి సాయి విద్యార్థినులు

Trinethram News : ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక శ్రీ షిరిడి సాయి విద్యాసంస్థలకు చెందిన ఈశ్వర్ విద్యాలయ మాహిళా జూనియర్ కాలేజీ విద్యార్థినులు సత్తా చాటారు. శనివారం విడుదలైన పరీక్షా…

Other Story

You cannot copy content of this page