ఢిల్లీ పెద్దల మెప్పు పొందేందుకే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు తెలంగాణ మనోభావాలను కించపరిచేలా రెవంత్ రెడ్డి పారిపాలన

Revanth Reddy’s administration is trying to hurt Telangana sentiments by erecting Rajiv Gandhi’s statue to get the approval of Delhi elders రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపెల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరు…

మాజీ మంత్రి వివేకా ఐదో వర్ధంతి.. నివాళులర్పించిన సునీత

Trinethram News : పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఘాట్‌ వద్ద ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి నివాళులర్పించారు. భర్త రాజశేఖర్‌రెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి ఆమె వెళ్లారు.. అనంతరం వివేకా పార్కు వద్ద విగ్రహానికి…

తిరువూరు నియోజకవర్గ వైసిపి కార్యాలయంలో ‘YSRCP 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తిరువూరు నియోజకవర్గ వైసిపి కార్యాలయంలో ‘YSRCP 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..దివంగత నేత డా. వై.యస్.ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,కేకును కట్ చేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ స్వామిదాస్..

గుండ్లకమ్మ వాగులో బయటపడ్డ ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కనక సురబేశ్వర కోన ఆలయం సమీపంలో వింత సంఘటన చోటుచేసుకుంది. మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని సహస్ర లింగాల ఏర్పాటు కొరకు జెసిబి సహాయంతో పనులు నిర్వహిస్తుండగా గుండ్లకమ్మ వాగులో ఎంతో…

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర

Trinethram News : విశాఖ: ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మహా పాదయాత్ర (Maha Padayatra) ప్రారంభమైంది. కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర సాగనుంది.. ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు…

జర్నలిస్టు పై దాడులకు వ్యతిరేకంగా ఆందోళన

గుంటూరు జిల్లా ః జర్నలిస్టు పై దాడులకు వ్యతిరేకంగా ఆందోళన. జర్నలిస్ట్ సంఘాలు – ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన , హిమనీ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన. గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన జర్నలిస్ట్ సంఘాలు.…

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటూ జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు ఆందోళన బాటపట్టారు

సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రం వద్ద నిరసన చేపట్టారు. రూ.1200 కోట్ల పెండింగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పనులు చేపడితే బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు…

తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో చర్చ

Trinethram News : హైదరాబాద్ : శాసనమండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.. భూమి, నీటిని తల్లితో పోలుస్తాం,…

190 అడుగుల ఎత్తుతో మోదీ విగ్రహం రూ. 200 కోట్లతో నిర్మించనున్న అస్సామీ వ్యాపారవేత్త

Trinethram News : పీఠం ఎత్తు 60 అడుగులతో కలిపి మొత్తంగా 250 అడుగుల మోదీ విగ్రహం. సొంత స్థలంలో నిర్మించనున్న వ్యాపారవేత్త నబీన్ చంద్రబోరా. పూర్తి వివరాలను పీఎంవోకు పంపిన నబీన్. గ్రీన్ సిగ్నల్ రావడంతో సోమవారం ప్రారంభమైన భూమిపూజ.…

నేడు తెల్లాపూర్‌లో గద్దర్‌ విగ్రహం ఆవిష్కరణ

Trinethram News : సంగారెడ్డి గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు భూమిని కేటాయించిన హెచ్‌ఎండీఏ.. నేడు విగ్రహావిష్కరణకు హాజరుకానున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

You cannot copy content of this page