భార‌త సైనికులు ఓ నిండు గ‌ర్భిణిని ప్రాణాపాయం నుంచి ర‌క్షించారు

ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న విల్గామ్ ఆర్మీ క్యాంప్ కు చెందిన సైనికులు భారీ హిమపాతం మధ్య ఒక గర్భిణిని ర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు. శ‌నివారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో గ‌ర్భిణికి నొప్పులు రావ‌డంతో ఆమెను భారీ మంచు…

265 మంది మహిళా సైనికుల పరాక్రమం

265 మంది మహిళా సైనికుల పరాక్రమం కర్తవ్య పథ్‌లో కొనసాగుతున్న గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భాగంగా భారత ఆర్మీకి చెందిన మహిళా సైనికులు తమ సత్తా చాటారు. కేంద్ర బలగాల్లోని 265 మంది మహిళా సైనికులు ‘నారీశక్తి’లో భాగంగా మోటార్‌సైకిళ్లతో అద్భుత…

You cannot copy content of this page