Ration Rice : 65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్

పెద్దపల్లి, సుల్తానాబాద్, మార్చి -13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి, సుల్తానాబాద్ మండలాల్లో అక్రమంగా తరలిస్తున్న 65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ తెలిపారు గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్…

Crime News : పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులని అరెస్టు

నగరి త్రినేత్రం న్యూస్. నగరి మండలం మాంగాడు దళితవాడ దగ్గర పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1400 రూపాయలను సీజ్ చేయడమైనది వారిని నగరి కోర్టు నందు ప్రవేశపెట్టగా ఇన్చార్జి మెజిస్ట్రేట్ ఒక్కొక్కరికి 300…

Cannabis : పూరి-తిరుపతి ఎక్స్ప్రెస్లో గంజాయి

Trinethram News : తెనాలి : పూరి-తిరుపతి ఎక్స్ప్రెస్లో తరలిస్తున్న 23 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు తెనాలి స్టేషన్లో స్వాధీనం చేసుకున్నారు. రైలులో ఏ1 బోగీలోని 7, 8, 9, 10 బెర్త్ల్లో అనుమానాస్పదంగా ఉన్న నాలుగు బ్యాగ్లను రైల్వే…

Dil Raju : దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు

దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు Trinethram News : దిల్ రాజు ఇంట్లో నాలుగు రోజులు పాటు కొనసాగిన ఐటీ సోదాలు దిల్ రాజు ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం ప్రస్తుతం దిల్ రాజును సాగర్ సొసైటీలోని శ్రీ…

అక్రమంగా తరలిస్తున్న ఇసుక స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న ఇసుక స్వాధీనం ముత్తారం ఎస్సై గోపి నరేష్ పెద్దపల్లి జిల్లా / ముత్తారం జనవరి 17( త్రినేత్రం న్యూస్ ప్రతినిధి): ఖమ్మం పల్లి మానేరు నుంచి అక్రమ ఇసుక తరలిస్తున్న నమ్మదగిన సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా…

పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్

పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్ Trinethram News : Andhra Pradesh : కాకినాడ జిల్లా వాకపూడి వద్ద సముద్రంలో అక్రమంగా తాబేళ్ల వేట యథేచ్చగా కొనసాగుతోంది. దీంతో తాబేళ్ల సంరక్షణపై డిప్యూటీ CM పవన్ కల్యాణ్…

Drugs Seized : అండమాన్‌లో 5 టన్నుల డ్రగ్స్‌ స్వాధీనం

అండమాన్‌లో 5 టన్నుల డ్రగ్స్‌ స్వాధీనం Trinethram News : అండమాన్‌ తీరంలో కోస్ట్‌గార్డ్‌ (Indian Coast Guard) సిబ్బంది భారీగా మాదకద్రవ్యాలను (Drugs) పట్టుకున్నారు. ఫిషింగ్‌ బోటు నుంచి ఐదు టన్నుల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.. కోస్ట్‌గార్డ్‌ చరిత్రలోనే ఇంత…

శంషాబాద్ విమానాశ్రయంలో పాములు తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్ట్

శంషాబాద్ విమానాశ్రయంలో పాములు తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్ట్ Trinethram News : Hyderabad : బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళల వద్ద పాములు ఉన్నట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు గుర్తించారు. దీంతో విషపూరితమైన పాములను కస్టమ్స్…

ఎన్ఫోర్స్మెంట్ ఒంగోలు మరియు టాస్క్ ఫోర్స్ మార్కాపురం వారితో కలిసి బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించిన కంభం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్

ఎన్ఫోర్స్మెంట్ ఒంగోలు మరియు టాస్క్ ఫోర్స్ మార్కాపురం వారితో కలిసి బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించిన కంభం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ 30 క్వార్టర్ బాటిళ్లు మరియు 08 ఫుల్ బాటిళ్లు సీజ్.. ముగ్గురు అరెస్టు… కంభం: ప్రకాశం జిల్లా…

Nadendla Manohar made a Surprise Inspection : సత్తెనపల్లిలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ

పల్నాడు జిల్లా ..సత్తెనపల్లి సత్తెనపల్లిలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ… పట్టణంలో ఐదు బృందాలతో పలు రైస్ మిల్లులో తనిఖీలు… సత్తెనపల్లి రైల్వే గేట్ సమీపంలో ఆంజనేయ ట్రేడర్స్ రైస్ మిల్లులో మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు……

Other Story

You cannot copy content of this page