Cooking Utensils : పాఠశాలలకు కేటాయించిన వంట పాత్రలను అందజేత

డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 16 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం లో భాగంగా వంట పాత్రలను మండల విద్యాధికారి గోపియా నాయక్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మండల రిసోర్స్ కేంద్రం నుండి…

Pawan Kalyan : మార్క్ శంకర్ తో హైదరాబాద్ చేరుకున్న పవన్ దంపతులు

Trinethram News : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు కుమారుడు మార్క్ శంకర్తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఇటీవల సింగపూర్లోని శంకర్ చదివే స్కూల్లో అగ్నిప్రమాదం జరిగి అతనికి గాయాలు కాగా, ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించిన విషయం…

MLA Dagumati : విద్యార్థులు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ,త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 11 :నెల్లూరు జిల్లా: కావలి, విద్యార్థులు తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, చదువుకున్న పాఠశాలకు కీర్తిప్రతిష్టలు తీసుకువచ్చేలా అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు.…

MLA Jare : పాఠశాల మొదటి యాన్యువల్ డే ప్రోగ్రాంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం విద్యార్థులు ఆటపాటలతో పాటు చదువులోనూ ముందుండాలి విద్యలో ఉత్తమ ప్రతిభ కనబర్చుతూ పాఠశాలకు నూటికి నూరు శాతం హాజరైన విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఘన సన్మానం అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం ఎంపీయుపిఎస్…

CBSE New syllabus : కొత్త సిలబస్ ను ప్రకటించిన సీబీఎస్ఈ

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 9-12 తరగతుల సిలబస్ ను CBSE ప్రకటించింది. పాఠశాలలు అనుభవపూర్వక అభ్యాసం, యోగ్యత ఆధారిత అంచనాలు, అంతర్ విభాగ విధానాలపై మార్గదర్శకాలను అనుసరించాలని సూచించబడింది. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం, సహకార పాఠ ప్రణాళికను నొక్కి చెబుతూ,…

Mahila Shakti Program : కలెక్టర్ ప్రత్యేక చోరువతో బడి పిల్లల యూనిఫామ్స్ కుట్టే మహిళా టైలర్స్ కు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

పెద్దపల్లి జిల్లా మార్చి-23//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహిళా శక్తి కార్యక్రమం లో భాగంగా మహిళా సంఘాల సభ్యులచే బడి పిల్లల యూనిఫార్మ్స్ కుట్టడం కోసం గజిల్లా కలెక్టర్ ప్రత్యేక చోరువ తో అదనపు నిధులతో జిల్లాలో గుర్తించబడిన…

Mallareddy, Harish Rao Meet CM : సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు వేర్వేరు భేటీలు

Trinethram News : Telangana : సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు కలిశారు. ఆయనతో పాటు పద్మారావు కూడా ఉన్నారు. పద్మారావు నియోజకవర్గం సికింద్రాబాద్‌లో కేసీఆర్ మంజూరు చేసిన హై స్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం దగ్గరకు…

Bhatti : ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు రూ.11,600కోట్లు

Trinethram News : Mar 19, 2025, తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి రూ.11,600కోట్లు కేటాయించామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మొదటి విడతలో నిర్మిస్తున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక…

Molesting Minor Girls : ప్రకాశం జిల్లాలో దారుణం

Trinethram News : ప్రకాశం జిల్లా : మైనర్ స్కూల్ బాలికలను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడు ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో 6, 7వ తరగతి విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు దాదాపు…

10Th Class Exam : రేపట్నుంచే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు

Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం (మార్చి 16) నుంచి ప్రారంభంకానున్నాయి. పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా తొలిసారి ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు.…

Other Story

You cannot copy content of this page